Saturday, April 20, 2024

Delhi | స్పీకర్ ఓం బిర్లాతో ఎంపీ విజయసాయిరెడ్డి భేటీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి భేటీ అయ్యారు. సోమవారం ఓంబిర్లా కార్యాలయంలో ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విజయసాయి తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రతిమను స్పీకర్‌కు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement