Friday, April 19, 2024

శివకేశవుల ఆలయ పున ప్రతిష్ట కార్యక్రమంలో – ఎంపీ సంతోష్ కుమార్

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల్ పోతుగల్ గ్రామంలో శివకేశవుల ఆలయ పునః ప్రతిష్ట కార్యక్ర‌మంలో పాల్గొన్నారు రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ రావు.ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో MLCలు నవీన్ రావు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషనర్ ఆనంద్ రావు , TRS పార్టీ రాష్ట్ర నాయకుడు చందు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement