Thursday, April 18, 2024

కుమార్తెను చంపి తల్లి ఆత్మహత్య.. శ్రీకాకుళం జిల్లాలో దారుణం

వజ్రపుకొత్తూరు : శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. వజ్రపుకొత్తూరు మండలం లోని రాజాం గ్రామంలో రేయ్య జ్యోతి (23), ఆమె రెండేళ్ల కుమార్తె మణితో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. శనివారం రాత్రి ఆమె కుమార్తెకు ఉరి వేసి, ఆమె కూడా ఉరిపోసుకుని మరణించింది.. కొంత కాలంగా కుటుంబ కలహాలు కారణంగా ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది.. వజ్రపుకొత్తూరు పోలీస్ లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement