Saturday, April 20, 2024

సోమవారం రాత్రి భూకంపం- భయంతో జనం పరుగులు

నేపాల్ సరిహద్దు రాష్ట్రాలను భూకంపం సంభవించింది. బీహార్, అస్సాం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోని పట్నా, అరారియా, కృష్ణగంజ్ లో రాత్రి 8 గంటల 49 నిమిషాలకు ఈ ప్రకంపనలు సంభవించాయి.సిక్కిం,నేపాల్ సరిహద్దులో అయితే రిక్టర్ స్కేలుపై ప్రకంపనల తీవ్రత 5.4గా నమోదైంది.

కాగా ఈ ప్రకంపనల కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం
సంభవించ లేదని అధికారులు ప్రకటించారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో జనాలు ఇండ్ల నుంచి పరుగులు
తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement