అంబేద్కర్ స్ఫూర్తితో ప్రధాని నరేంద్ర మోడీ పాలన సాగిస్తున్నారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బీజేపీ కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన బండి సంజయ్ అనంతరం మాట్లాడుతూ….తెలంగాణ రాష్ట్రంలో పాలన రాజ్యాంగానికి తూట్లు పొడిచేలా ఉందన్నారు. రాష్ట్రంలో దాడులు పెరిగాయని, ఈ దాడులను ఖండిస్తున్నామన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement