Wednesday, April 24, 2024

Breaking: సీఎం కేసీఆర్ తో ఎమ్మెల్సీ కవిత భేటీ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఎమ్మెల్సీ కవిత సమావేశమయ్యారు. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో కవిత భేటీ అయ్యారు. ఈడీ ఛార్జిషీట్ పై కవిత కేసీఆర్ తో చర్చించనున్నారు. తాజా పరిణామాలు, లిక్కర్ స్కామ్ లో ఈడీ ఛార్జి షీట్ లో తన పేరు ఉండడంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement