Saturday, April 20, 2024

ప్లినరీ ట్రాఫిక్ ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే వివేకానంద, అధికారులు..

తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు మాదాపూర్ హైటెక్స్ లో ప్లీనరీ నిర్వహించనున్న నేపథ్యంలో రాష్ట్రం నలుమూలల నుంచే వాహనాల పార్కింగ్ ఏర్పాట్లపై బాల నగర్ డి.సి.పి. మరియు ప్లినరీ ట్రాఫిక్ అధికారి సందీప్ కుమార్ తో కలిసి పరిశీలించారు పార్కింగ్ ఇంచార్జి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్లినరీ సమావేశానికి పార్టీ ప్రతినిధులు సుదూర ప్రాంతం నుండి హాజరు అవుతారు అని వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు ఏర్పాట్లను చేయాలనీ అధికారులకు ఆదేశించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement