తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో మిషన్ భగీరథ పనుల్లో అపశృతి చోటుచేసుకుంది. మిషన్ భగీరథ ట్యాంక్ నిర్మాణ పనుల్లో అపశృతి జరిగింది. సెంట్రల్ కర్రలు పడి ఒకరు మృతిచెందగా, మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలోని అక్కన్నపేట మండలం కట్కూరులో ఘటన జరిగింది.
- Advertisement -