Wednesday, April 24, 2024

లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న మంత్రులు

సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మి నరసింహ స్వామిని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ లు దర్శించుకున్నారు. గురువారం జగిత్యాల జిల్లా ధర్మపురి లో లక్ష్మీనరసింహస్వామి దర్శించుకుని మోక్కులు చెల్లించారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపి వెంకటేష్ నేత, జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్, జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, కలెక్టర్ జి.రవి నాయక్, మున్సిపల్ చైర్ పర్సన్ సత్తమ్మ, జెడ్పీటీసీలు రాజేందర్, అరుణ, మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యోరి రాజేష్ మరియు ప్రజాప్రతినిధులు, నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement