Tuesday, March 26, 2024

‘శాంత‌మ్మ‌’ స్మృతుల పుస్త‌కాన్ని ఆవిష్క‌రించిన మంత్రులు..

టూరిజం, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను పరామర్శించారు.. పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇటీవల శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి శాంతమ్మ మరణించారు. మహబూబ్ నగర్ లో శాంతమ్మ సమాధి పై పూలమాలలు వేసి నివాళులర్పించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. శాంతమ్మ స్మృతులతో ప్రత్యేకంగా రూపొందించిన పుస్తకాన్ని ఈ సందర్భంగా మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ ఆవిష్క‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement