Wednesday, April 24, 2024

మహిళా ప్రజాప్రతినిధులకు తేనీటివిందు ఇచ్చిన మంత్రి నిరంజన్ రెడ్డి

మహిళా దినోత్సవం పురస్కరించుకుని మహిళా ప్రజాప్రతినిధులకు తేనీటి విందు ఏర్పాటు చేశారు. రాష్ట వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి తేనీటి విందు ఏర్పాటు చేశారు. విందుకు రాష్ట విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్సీలు కవిత, వాణీదేవి, విప్ సునీతా రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, రేఖా నాయక్, హరిప్రియ, సీతక్క తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి నిరంజన్ రెడ్డి మహిళా ప్రజాప్రతినిధులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement