Thursday, April 25, 2024

ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి కాకాణి

నెల్లూరు : శాసనమండలి పట్టబధ్రుల ఎన్నికల్లో రాష్ట్ర మంత్రి కాకాణి గోవర్ధన రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. వైసీపీ అభ్యర్థుల గెలుపుపై ఆయన ధీమా వ్యక్తం చేసారు.

ఓటుహక్కు వినియోగించుకున్న కలెక్టర్ దంపతులు
ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా నెల్లూరు డీకేడబ్ల్యూ కళాశాలలో క్యూ లైన్ లో నిలుచుని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె.వి.ఎన్. చక్రధర్ బాబు, వారి సతీమణి కెవిఎన్ కిరణ్మయిలు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement