Thursday, April 25, 2024

ఏపీ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. ఏపీలో ఆదివారం నాడు 13.72లక్షల మందికి వ్యాక్సిన్లు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేసిన చిరంజీవి.. ‘ఏపీలోని ఆరోగ్య బృందాలు 13.72 లక్షల మందికి వ్యాక్సిన్లు ఇచ్చి అద్భుతమైన ఫీట్ సాధించాయి. మీ ఈ ప్రయత్నాలు కరోనాను ఎదుర్కొనడంలో ప్రతి ఒక్కరిలో విశ్వాసాన్ని నింపుతాయి. సీఎం జగన్ గారి స్ఫూర్తివంతమైన నాయకత్వానికి అభినందనలు’ అని ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement