Tuesday, March 26, 2024

Breaking: భారత్​, పాక్​ సరిహద్దుల్లో భారీ అగ్నిప్రమాదం.. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు

జమ్మూకశ్మీర్‌లోని మెంధార్‌ ప్రాంతంలో పెద్ద ఎత్తున్న మంటలు చెలరేగాయి. భారత్‌-పాక్‌ నియంత్రణ రేఖ వద్ద ఇవ్వాల (సోమవారం) సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అయితే ఈ ఫైర్​ యాక్సిడెంట్​ విషయమై మరే ఇతర సమాచారం అందలేదు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement