Thursday, April 25, 2024

Breaking : బాధతో కాంగ్రెస్ పార్టీని వీడుతున్నా : మర్రి శశిధర్‌ రెడ్డి

కాంగ్రెస్‌కు తాను రాజీనామా చేస్తున్నట్లు, చాలా బాధతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మర్రి శశిధర్‌ రెడ్డి అన్నారు. ఈ విషయమై సోనియా గాంధీకి కూడా లేఖ రాయడం జరిగిందన్నారు. కాంగ్రెస్‌లో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని, పార్టీలో పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతోందన్నారు. తెలంగాణ ప్రజల కోసం పని చేయడంలో కాంగ్రెస్‌ ఫెయిలయ్యిందన్నారు. దీనికి తోడు పార్టీ ఇన్‌ఛార్జికి పీసీసీ అధ్యక్షుడు బంగారు బాతులా మారారు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement