Wednesday, April 24, 2024

సుక్మా జిల్లా కుంటలో మావోయిస్టుల దుశ్చర్య

ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా కుంటలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. కోట- గుర్జా వంతెనను మావోయిస్టులు ల్యాండ్ మైన్స్ తో పేల్చి వేశారు. దీంతో అక్కడ భయంకరమైన వాతావరణం నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement