నిన్న మధ్యాహ్నం కేరళలో ప్రవేశించిన రుతుపవనాలు ఇవాళ కేరళలోని మిగతా ప్రాంతాలకు కూడా విస్తరించి ఆ రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇంకా కర్ణాటక తీరంలోని పలు ప్రాంతాలు, దక్షిణ కర్ణాటక అంతటా, ఉత్తర కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు కూడా నైరుతి రుతువపనాలు ప్రవేశించాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని పలు ప్రాంతాలకు కూడా నైరుతి రుతుపవనాల ప్రభావం పాకింది. భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) శుక్రవారం మధ్యాహ్నం ఈ వివరాలను వెల్లడించింది
క్రమంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు
Previous article
Advertisement
తాజా వార్తలు
Advertisement