మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం రామన్నగూడెం తండాలో విషాదం చోటుచేసుకుంది. గుగులోతు రాంజీ (40)తండ్రి లోక్య అనుమానాస్పద మృతి చెందాడు. మృతుడికి భార్య శాంతి, ఇద్దరు కుమార్తెలు సౌందర్య, సుప్రియ, కుమారుడు సంతోష్ లు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement