Thursday, March 28, 2024

Breaking: మహారాష్ట్ర సీఎం షిండే కీలక నిర్ణయం..

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే కీలక నిర్ణయం తీసుకున్నారు. సిటీలో తన కోసం ట్రాఫిక్ ను ఆపొద్దని సీఎం షిండే ఆదేశాలు జారీ చేశారు. తనకు ఎలాంటి వీవీఐపీ ట్రీట్ మెంట్ అవసరం లేదని తెలిపారు. తనను సామాన్యుడిలానే చూడాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement