Friday, March 29, 2024

లారీ బీభ‌త్సం.. విద్యార్థి మృతి, మ‌రో ముగ్గురికి తీవ్ర‌ గాయాలు

తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో లారీ బీభ‌త్సం సృష్టించింది. జిల్లాలోని గొల్ల‌ప‌ల్లిలో లారీ బీభ‌త్సం సృష్టించింది. లారీ అదుపుత‌ప్పి విద్యార్థుల‌పైకి దూసుకెళ్లింది. ఈ ఘ‌ట‌న‌లో ఓ విద్యార్థి మృతిచెంద‌గా, మ‌రో ముగ్గురికి తీవ్ర‌గాయాల‌య్యాయి. ఈప్ర‌మాద ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement