Saturday, April 20, 2024

లారీ బోల్తా..20 టన్నుల టమాటా రోడ్డుపాలు..

మహారాష్ట్రలో 20 టన్నుల లోడుతో వెళ్తున్న లారీ గత అర్థరాత్రి బోల్తా పడింది. థానే జిల్లాలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఈస్ర్ట‌న్ ఎక్స్‌ప్రెస్ హైవేపై రాత్రి 2 గంట‌ల స‌మ‌యంలో ప్రమాదం జరిగింది. ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. అయితే 20 టన్నుల టమాటాలు వ్యర్థమయ్యాయి. యితే ఆ ర‌హ‌దారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డ‌టంతో.. లారీలోని ట‌మాను క్రేన్ స‌హాయంతో ప‌క్క‌కు ప‌డేశారు. 20 ట‌న్నుల టమాటా పూర్తిగా పాడైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement