Friday, April 19, 2024

లాసెట్‌ గడువు పొడిగింపు.. జూన్ 16వ‌ర‌కు చాన్స్ ఇచ్చిన క‌న్వీన‌ర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: టీఎస్‌ లాసెట్‌, పీజీఎల్‌సెట్‌-2022 గడువును పొడిగించారు. ఈనెల 16వ తేదీ వరకు పెంచినట్లు లాసెట్‌ కన్వీనర్‌ ప్రొ.జీబీ.రెడ్డి తెలిపారు. దరఖాస్తు చేసుకోని వారు ఎవరైనా ఉంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మరోసారి గడువు పెంచబోమని తెలిపారు. దీంతోపాటు పాలిసెట్‌ గడువును కూడా బుధవారం వరకు పెంచారు.

రాజేంద్ర నగర్‌లో డిగ్రీ కాలేజీ ఏర్పాటు రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్‌లో డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ ఈమేరకు జీవో జారీ చేశారు. 2022-23 విద్యా సంవత్స రం నుంచి సేవలు అందుబాటులోకి వచ్చేలా చూడాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement