Friday, March 29, 2024

ప్రవాస భారతీయుడు లక్కిరెడ్డి ఇక లేరు..

మైలవరం, (ప్రభ న్యూస్‌): ప్రవాస భారతీయుడు లకిరెడ్డి బాలిరెడ్డి, విద్యాసంస్థల అధినేత (80) ఇక లేరు. అనారోగ్యం కారణంగా ఆయ‌న అమెరికాలో మృతి చెందారు. మైలవరం మండలం వెల్వడం గ్రామంలో బాలిరెడ్డి జన్మించారు. వెల్వడం గ్రామం అభివృద్ధిలో బాలిరెడ్డి కీలక పాత్ర పోషించారు. ఆయ‌న మ‌ర‌ననాంత‌రం నేడు ఎల్ బి ఆర్ సి ఈ కాలేజీ యాజమాన్యం సెలవు ప్రకటించింది. బాలిరెడ్డి మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతూ ఆయ‌న ఎక్క‌డ ఉన్న ఆయ‌న ఆత్మకి శాంతి క‌ల‌గాల‌ని ప్రాధ్దంచారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement