Tuesday, April 23, 2024

Breaking: ఏపీ డిప్యూటీ స్పీకర్ గా కోలగట్ల వీరభద్రస్వామి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా కోలగట్ల వీరభద్రస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏపీ డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన కోలగట్ల వీరభద్రస్వామికి రాష్ట్ర ముఖ్యమంత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు. కోన రఘుపతి డిప్యూటీ స్పీకర్ ప‌ద‌వికి రాజీనామా చేశారు. రెండున్నర సంవత్సరాల తర్వాత కొత్తవారికి అవకాశం ఇవ్వాలంటూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపొందించుకున్న నిబంధనల ప్రకారం, కోన రఘుపతి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ స్పీకర్ గా కోలగట్ల వీరభద్రస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement