Monday, April 15, 2024

Breaking: ఎన్టీఆర్ విగ్ర‌హానికి పాలాభిషేకం చేసిన మంత్రి కొడాలి నాని

ఏపీ మంత్రి కొడాలి నాని స్వ‌ర్గీయ మాజీ ముఖ్య‌మంత్రి, ప్ర‌ముఖ న‌టుడు ఎన్టీఆర్ విగ్ర‌హానికి పాలాభిషేకం చేశారు. గుడివాడ‌లోని స్టేడియం ద‌గ్గ‌ర ఉన్న ఎన్టీఆర్ విగ్ర‌హానికి ఆయ‌న పాలాభిషేకం చేశారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ….జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్ట‌డంపైన టీడీపీ నేత‌లు రాజ‌కీయం చేస్తున్నార‌న్నారు. టీడీపీ వారు ఎన్టీఆర్ పై ఎంత ధ్వేషంగా ఉన్నారో ఇప్పుడు అర్థ‌మ‌వుతుంద‌న్నారు. పాద‌యాత్ర‌లో ఇచ్చిన హామీని జ‌గ‌న్ అమ‌లు చేసి చూపిస్తున్నార‌న్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement