Wednesday, April 24, 2024

కేరళ అమ్మాయి..హైదరాబాద్ అబ్బాయిలు

యువకులకు ప్రేమ పేరుతో వల వేస్తూ కేరళకు చెందిన ఓ యువతి జల్సాలు చేయసాగింది. కొన్ని రోజులు ఎంజాయ్ చేసి. పెళ్లి చేసుకుందామని నమ్మిస్తుంది. అడిగిన ప్రతిసారి డబ్బులు ఇవ్వాలి.. లేదంటే అక్రమ కేసులు పెట్టి జైలు పాలుచేస్తుంది. పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు, భర్తతో జీవనం సాగిస్తూ… ఈ మోసాలకు పాల్పడుతోంది కిలాడి లేడి. ఈ లేడిపై పోలీసులకు పిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదంటున్నారు బాధితులు. ఈ మహిళా చేతిలో మోసపోయిన బాధితుడు న్యాయం కోసం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. స్పందించిన హెచ్చార్సీ నవంబర్ 10లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని రాచకొండ పోలీసు కమిషనర్ కు ఆదేశాలు జారీచేశారు.

ఇది కూడా చదవండి: కూతురితో అల్లుఅర్జున్ ఆటలు

Advertisement

తాజా వార్తలు

Advertisement