Friday, March 29, 2024

ఒంగోల్లో సీజేఐ ఎన్.వి రమణ హోర్డింగులు

భారత దేశ 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్​ ఎన్​వీ రమణ బాధ్యతలు స్వీకరించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన నియామకానికి రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ఆమోదం తెలిపారు. ప్రస్తుత సీజేఐ ఎస్​ఏ బోబ్డే పదవీకాలం ఈ నెల 23న ముగుస్తుండగా.. 24న సీజేఐగా జస్టిస్​ రమణ ప్రమాణస్వీకారం చేయనున్నారు.

భారత అత్యున్నత న్యాయస్థానం ప్రదాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టబోతున్న జస్టిస్ ఎన్.వి రమణకి ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఒంగోలు పట్టణంలో అభిమానులు పలు చోట్ల హోర్డింగులు వేయించారు. అటుగా వెళ్తున్న వాహన చోదకులు ఆగి మరీ హోర్డింగ్ లను చూస్తూ సంతోషంతో హర్షధ్వానాలు చేయడం చూపరులకు ఆనందం కలిగించిది.

Advertisement

తాజా వార్తలు

Advertisement