Friday, April 19, 2024

ఈ సారి రెండు దశ‌ల్లో జేఈఈ మేయిన్స్.. షెడ్యూల్‌ను విడుదల చేసిన ఎన్‌టీఏ..

దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీ, ఐఐటీ, ఐఐఐటీల్లో ప్రవేశం కోసం నిర్వహించే జేఈఈ మెయిన్‌ షెడ్యూల్‌ను జాతీయ పరీక్ష మండలి (ఎన్‌టీఏ) విడుదల చేసింది. ఇంతకు మందు నాలుగు దశల్లో పరీక్ష రాసే అవకాశం ఉండగా, ఈ ఏడాది దీన్ని రెండు సార్లకు మాత్రమే పరిమితం చేశారు.

తాజా షెడ్యూల్‌ ప్రకారం మార్చి 1 నుంచి 31 వరకు జేఈఈ మెయిన్‌కి రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి విద్యార్థులకు ఎన్‌టీఏ అవకాశమిచ్చింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement