Saturday, April 20, 2024

Flash: ఛత్తీస్‌గఢ్‌లో 5 కేజీల మందుపాతర లభ్యం

ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో జవాన్ల కూంబింగ్ కొనసాగుతోంది. కిష్టారం అటవీప్రాంతంలో భారీగా మందుపాతర లభ్యమైంది. మావోయిస్టులకు సంబంధించిన 5 కేజీల మందుపాతరను జవాన్లు, పోలీసులు నిర్వీరం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement