Saturday, April 20, 2024

Big Breaking: తిరువ‌నంత‌పురం టీ20లో ఇండియా 8 వికెట్ల భారీ విజ‌యం..

సౌతాఫ్రికాతో జ‌రిగిన తొలి టీ20లో ఇండియా విజ‌యం సాధించింది. రెండు వికెట్లు కోల్పోయిన భార‌త జ‌ట్టు స‌ఫారీల ల‌క్ష్యాన్ని ఈజీగా ఛేదించింది. టార్గెట్ ఛేదించ‌డంలో కేఎల్ రాహుల్‌, సూర్య‌కుమార్ చేయి చేయి క‌లిపి ఆట‌డారు. ఈజీగా విజ‌యం సాధించారు. అంత‌కుముందు భార‌త బౌల‌ర్ల దాటికి స‌ఫారీలు వ‌రుస‌గా వికెట్లు పోగొట్టుకున్నారు. దీంతో నిర్ణీత ఓవ‌ర్ల‌లో 106 ప‌రుగులు మాత్ర‌మే చేయాల్సి వ‌చ్చింది. ఇక‌.. భార‌త జ‌ట్టు 16 ఓవ‌ర్లలోనే టార్గెట్‌ని చేరుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement