Friday, March 29, 2024

బేర్ మన్న మార్కెట్లు..

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను కూడగట్టుకున్నాయి. అంతర్జాతీయంగా ఎలాంటి సానుకూలతలు లేకపోవడంతో పాటు…కరోనా ఆందోళనల నేపథ్యంలో భారీగా నష్టాలను చవిచూశాయి. అంతేకాదు సూచీలు అమ్మకాల ఒత్తిడికి గురి కావడంతో మర్కెట్లు తీవ్రంగా నష్టపోయాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 871 పాయింట్లు నష్టపోయి 49,180కి పడిపోయింది. నిఫ్టీ 265 పాయింట్లు పతనమై 14,549కి దిగజారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement