Thursday, April 18, 2024

మ‌హిళ‌ల‌ వ‌ర‌ల్డ్ క‌ప్ టి20 – భార‌త్ టార్గెట్ 152

ద‌క్షిణాప్రికాలో జ‌రుగుతున్న మ‌హిళ‌ల వ‌ర‌ల్డ్ క‌ప్ టి 20 లో బారత్ కు 152 ప‌రుగుల టార్గెట్ ను నిర్దేశించింది ఇంగ్లండ్..నిర్ణాయ‌క పూల్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ నిర్ధారిత 20 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్లు న‌ష్ట‌పోయి 151 ప‌రుగులు చేసింది. ఇంగ్లండ్ స్టార్ బ్యాట‌ర్ సీవ‌ర్ బ్రంట్ ఆర్ద సెంచ‌రీ చేసింది. జోన్స్ 40, నైట్ 28 ప‌రుగులు చేశారు.. భార‌త బౌల‌ర్ రేణుకా సింగ్ కు అయిదు వికెట్లు ద‌క్క‌గా, శిఖా పాండే , దీప్తి శ‌ర్మ ఒక్కో వికెట్ తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement