Wednesday, March 27, 2024

దేశంలో రికార్డ్ స్థాయిలో మరణాలు….24 గంటల్లో 6148 మంది మృతి

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ మరణాలు మాత్రం అస్సలు తగ్గడం లేదు గడచిన 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో ఏకంగా 6,148మంది మృతి చెందారు. అలాగే కొత్త‌గా 94,052 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే 1,51,367మంది క‌రోనా నుంచి కోలుకుని డిస్చార్జ్ అయ్యారు.

ఇక తాజా గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2,91,83,121కి చేరింది. అలాగే కోలుకున్న వారి సంఖ్య 2,76,55,493కి చేరింది. మరోవైపు 3,59,676 మంది ఇప్పటివరకు మృతి చెందారు. ఇక ప్రస్తుతం దేశంలో 11,67,952 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement