Saturday, April 20, 2024

ప్ర‌పంచ క‌ప్ హాకీ టోర్ని నుంచి భారత్ ఔట్…

రూర్కేలా – ప్ర‌పంచ క‌ప్ హాకీ టోర్ని నుంచి భార‌త్ క్వార్ట‌ర్ ఫైన‌ల్స్ కు చేర‌కుండానే ఇంటిదారి ప‌ట్టింది..రూర్కెలాలో నేడు న్యూజిల్యాండ్ తో త‌ల‌ప‌డిన భార‌త్ 4 – 5 గోల్స్ తో ఓట‌మి పాల‌య్యింది.. దీంతో ప్ర‌పంచ‌కప్ సాధించాల‌నే క‌ల క‌లగానే మిగిలింది.. నిర్ధారిత స‌మ‌యంలో ఇరు జ‌ట్లు మూడేసి గోల్స్ చేయ‌డంతో పెనాల్టీ షూటౌట్ కి మ్యాచ్ వెళ్లింది. ఈ షూటౌట్ లో న్యూజిల్యాండ్ రెండు గోల్స్ చేయ‌గా, భార‌త్ ఒక్క గోలు మాత్ర‌మే చేసింది.. దీంతో న్యూజిల్యాండ్ విజ‌యం సాధించింది.. క్యార్ట‌ర్ పైన‌ల్స్ చేరిన న్యూజిల్యాండ్ ప‌టిష్ట‌మైన బెల్జియంను డీకొంటున్న‌ది..

Advertisement

తాజా వార్తలు

Advertisement