Tuesday, April 23, 2024

23 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన భారత్..

న్యూజిలాండ్‌ vs ఇండియా మ‌ధ్య జ‌ర‌గాల్సిన మూడ‌వ టీ20 మ్యాచ్ లో 161 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు కష్టాల్లో పడింది. మూడు ఓవర్లు పూర్తయ్యేసరికి 23 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఇషాన్ కిషన్ 11, రిషబ్ పంత్ 11 పరుగులు, శ్రేయస్ అయ్యర్ జీరో పరుగులకే ఔటయ్యారు. దీంతో భారత్ జట్టు కష్టాల్లో పడినట్లైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement