Friday, April 19, 2024

Big Breaking | వెంట వెంటనే మూడు వికెట్లు కోల్పోయిన భారత్​..

భారత్​, ఆసిస్​ మహిళా జట్ల మధ్య ఇవ్వాల (గురువారం) జరుగుతున్న ఫస్ట్​ సెమీస్​లో భారత్​ 173 పరగులు టార్గెట్​ని ఛేదించేందకు బరిలో దిగింది. కాగా, డ్యాషింగ్​ ఓపెనర్​ షఫాలీ వర్మ (9) మొదటి ఓవర్​లోనే ఎల్​బీ డబ్ల్యూగా పెవిలిచన్​ చేరింది. ఇక.. రెండో ఓవర్​లో మరో ఓపెనర్​ సృతి మంధాన (2) పరుగుల వద్ద సేమ్​ టు సేమ్​ ఎల్​ బీ డబ్ల్యూగా ఔటయ్యింది. యస్తికా భాటియా 4 రన్​ అవుటయ్యింది. దీంతో అతి తక్కువ ఓవర్లలోనే భారత్​ మూడు కీలక వికెట్లు పోగొట్టుకుంది. ప్రస్తుతం క్రీజులో రుద్రిగూస్​ 10 పరుగులతో నిలకడగా ఆడుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement