Saturday, April 20, 2024

India Covid-19 Update : దేశంలో తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..?

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య పెరుగు, త‌గ్గుతూ వ‌స్తున్నాయి. మొత్తం గ‌తంలో పోలిస్తే ఇప్పుడు కాస్త త‌గ్గుముఖం ప‌ట్టిన‌ట్లు క‌నిపిస్తోంది. అయిన్న‌ప్ప‌టికీ జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కొత్తగా 2401 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,46,28,828కి చేరాయి. ఇందులో 4,40,73,308 మంది బాధితులు కోలుకోగా, 5,28,895 మంది మృతిచెందారు. మరో 26,625 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో ఐదుగురు కరోనాకు బలవగా 2373 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement