Friday, March 29, 2024

డబ్ల్యూటీసీ ఫైనల్: 217 పరుగులకు భారత్ ఆలౌట్

సౌతాంప్టన్ వేదిగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 217 పరుగులకు ఆలౌటైంది. మూడోరోజు లంచ్ సెషన్ తర్వాత భారత్ వరుస వికెట్లు కోల్పోయింది. రహానె (49) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కోహ్లీ (44), రోహిత్ (34), గిల్ (28), అశ్విన్ (22) పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో జేమీసన్ 5 వికెట్లు తీశాడు. వాగ్నర్ 2, బౌల్ట్ 2, సౌథీ ఓ వికెట్ సాధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement