భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య ఉత్కంఠభరితంగా సాగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. 74 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన దశలో శ్రేయస్ అయ్యర్ (27), రవిచంద్రన్ అశ్విన్(42) అద్భతంగా పోరాడారు. వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి, 145 పరుగుల లక్ష్యాన్ని ఛేదించారు. దీంతో రెండు టెస్టుల సిరీస్ 2-0 తేడాతో భారత్ కైవసమైంది. బంగ్లా స్పిన్నర్ మెహిదీ 5 వికెట్లతో సత్తా చాటాడు.
Advertisement
తాజా వార్తలు
Advertisement