Thursday, April 25, 2024

మళ్లీ పెరిగిన కేసులు.. 7వేలు దాటిన కరోనా కేసులు


వరుసగా రెండో రోజు కూడా దేశంలో 7 వేలకు పైగా కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. ముందు రోజుతో పోల్చితే కేసుల్లో పెరుగుదల చోటుచేసుకుంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7,584 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. కరోనాతో మరో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న కూడా కరోనా కొత్త కేసులు 7వేలకు పైగా నమోదైన విషయం విధితమే.

Advertisement

తాజా వార్తలు

Advertisement