Friday, April 19, 2024

సికింద్రాబాద్ లో కొత్తగా 63 పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా మహమ్మారి విచ్చలవిడిగా వ్యాప్తి చెందుతుంది. ప్రతిరోజు లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి. అదేవిధంగా తెలుగు రాష్ట్రాలలో కూడా ప్రతిరోజు వేల సంఖ్యలో కేసులునమోదవుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా సికింద్రాబాద్ లో 63 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.

సికింద్రాబాద్ లోని మూడు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో మంగళవారం 231 యాంటిజెన్ ర్యాపిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 63 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మహ్మద్ గూడ రెడ్ క్రాస్ ఆస్పత్రిలో నిర్ధారణ పరీక్షలకు 17 పాజిటివ్, మెట్టుగూడ యుపీహెచ్ సీలో 80 టెస్ట్ కు 22, సీతాఫలముండి కుట్టివెలోడీ ఆస్పత్రిలో 81 టెస్ట్ కు 24 పాజిటివ్ కేసులు
నమోదయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement