Thursday, April 18, 2024

ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియకు కరోనా పాజిటివ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందె ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌ కరోనా బారినపడ్డారు. కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకున్నారు. అందులో ఎమ్మెల్యేకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రస్తుతం ఆమె హోం క్వారంటైన్‌లో ఉన్నారు. గత కొన్ని రోజులుగా తనను కలిసినవారు జాగ్రత్తగా ఉండాలని, పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కాగా, ఎమ్మెల్యే హరిప్రియ రెండు రోజులుగా పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి:

కరోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తి కాలేదు: కేంద్రం

దేశంలో తాజాగా 44,111 కరోనా పాజిటివ్ కేసులు

Advertisement

తాజా వార్తలు

Advertisement