మాల్దీవుల్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మాలేలోని బిల్డింగ్ లో మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో 11మంది మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. మృతుల్లో 9మంది భారతీయులున్నారు. గాయపడ్డ వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మరికొంత మందిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement