Friday, April 26, 2024

రోహిత్ శర్మ కెప్టెన్సీపై ట్విట్టర్లో భారీగా విమర్శలు… ఎంఎస్‌ ధోనీని గుర్తు చేసుకుంటున్న అభిమానులు !

ప్రపంచకప్‌ టీ20 సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు టీమిండియా అభిమానులు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మపై దుమ్మెత్తి పోస్తున్నారు. ట్విటర్‌లో ఫొటోలు, వీడియోలు, కామెంట్లతో రోహిత్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. రోహిత్‌ శర్మ ఐపీఎల్‌లో మాత్రమే జట్టును గెలిపిస్తాడంటూ సైటర్లు వేస్తున్నారు. ఇక అదే సమయంలో మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనిని తలచుకుంటున్నారు టీమిండియా అభిమానులు. Miss you MAHI అంటూ పోస్టులు పెడుతున్నారు. అందరి కంటే ‘మిస్టర్‌ కూల్‌’ బెటరంటూ ప్రశంసిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో #captaincy హాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది.

https://twitter.com/Abhay58291030/status/1590663262151974912

Advertisement

తాజా వార్తలు

Advertisement