Thursday, April 25, 2024

వంద ప‌డ‌క‌ల హాస్పిట‌ల్ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేసిన హ‌రీశ్ రావు

సత్తుపల్లి నియోజకవర్గ కేంద్రంలో రూ.34కోట్లతో నిర్మించనున్న 100-పడకల ప్రభుత్వ హాస్పిటల్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తో కలిసి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, తదితరులున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement