Thursday, April 25, 2024

ఐన‌వోలు మ‌ల్లికార్జున‌స్వామిని ద‌ర్శించుకున్న మంత్రి ఎర్ర‌బెల్లి

హనుమకొండ : జిల్లా ఐనవోలు మండల కేంద్రంలోని ఐనవోలు మల్లికార్జున స్వామి వారిని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, డిసిసిబి చైర్మన్ మార్నేని రవీందర్ రావుతో కలిసి దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల అనంతరం మంత్రి దయాకర్ రావు మల్లికార్జున స్వామిని దర్శించుకొని ప్రజలకు అంతా శుభం కలగాలని, కరోనా నుంచి కాపాడాలని వేడుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement