Thursday, April 25, 2024

దక్షిణాది రాష్ట్రాలకు రాజ్యసభలో విప్‌గా జీవీఎల్ నరసింహారావు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దక్షిణాది రాష్ట్రాలకు రాజ్యసభలో విప్‌గా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలతో సహా అన్ని దక్షిణాది రాష్ట్రాల ఎంపీలతో సమన్వయానికి ఆయనను రాజ్యసభలో విప్‌గా నియమించారు. ఈమేరకు మంగళవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement