Sunday, April 14, 2024

గుత్తికోయ‌లు తెలంగాణ రిగిజనులు కాదు : మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్

గుత్తికోయ‌ల‌పై మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గుత్తికోయ‌లు తెలంగాణ గిరిజ‌నులు కాద‌ని, ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌కు గుత్తికోయ‌లు అర్హులు కాద‌న్నారు. పోడు భూముల ప‌ట్టాల‌కు వారికి ఎలాంటి అర్హ‌త లేద‌న్నారు. చ‌త్తీస్‌గ‌ఢ్ నుంచి బ‌తుకు దెరువుకు వ‌చ్చార‌న్నారు. తెలంగాణాలో వారికి ఎలాంటి హ‌క్కుల లేద‌న్నారు. గుత్తికోయ‌ల‌పై రేవంత్ రెడ్డికి క‌నీస అవ‌గాహన లేద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement