Friday, April 19, 2024

రెండు బైక్ లు ఢీ : ఒక‌రు మృతి : మ‌రొక‌రికి తీవ్ర గాయాలు

గుంటూరులో రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. రెండు బైక్ లు ఢీ కొన్నాయి. ఈ ఘ‌ట‌న‌లో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ స‌మ‌ద్ బాషా మృతి చెందాడు. మ‌రో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ రెడ్డికి గాయాలు అయ్యాయి. పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృత‌దేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement