Monday, March 25, 2024

కొమురవెళ్లి మల్లన్నను దర్శించుకున్న గవర్నర్ తమిళిసై

గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాలోని కొమురవెళ్లి, మద్దూర్ మండలాల్లో పర్యటిస్తున్నారు. ఈసందర్భంగా గవర్నర్ కొమురవెళ్లి మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. కొమురవెళ్లి మల్లికార్జున స్వామి వారి ఆలయంలో గవర్నర్ తమిళిసై ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement